Homeమణుగూరుపద్మశ్రీ ఇక లేరు మణుగూరు పద్మశ్రీ ఇక లేరు Y7 News June 23, 2024 పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్య ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పాయం వెంకటేశ్వర్లు ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉదయం వీరయ్య ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు Tags మణుగూరు Newer Older