డోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్
పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో జూన్ 22 న శ్రీ అన్నే అంజయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్. పి.మహమ్మద్రఫిమాట్లాడుతూమనదేశస్వాతంత్య్రసమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు