Type Here to Get Search Results !

ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలి

ములుగు జిల్లా: Y7News Telugu 
 ఏటూరునాగారం మండలం క్రాస్ రోడ్డు వద్ద ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన బాదిత కుటుంబీకులు బోడ మానస, బందెల అశ్వనిలు పోలీసులు విచారణ చేయడంలో న్యాయం చేయడం లేదని రోడ్డు పై బైటాయించి ఆందోళన చేపట్టారు.న్యాయం చేస్తామని పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించిన బాదిత కుటుంబీకులు.