Type Here to Get Search Results !

ఎస్ఐ ని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేనా నాయకులు

ములకలపల్లి మండల పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజశేఖర్ ని జనసేన పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన ములకలపల్లి మండల జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు గరికే రాంబాబు, ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు పొడిచేటి చెన్నారావు,ప్రధాన కార్యదర్శి గొల్లా వీరభద్రం,ములకలపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపగాని సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.