ఉపాధ్యక్షులుగా సర్వ కృష్ణ, ధరవత్ రాంబాబు, లంకెల లింగరాజు, ప్రథాన కార్యదర్శిగా ఏడేళ్ళి శ్రీను,
ఉప ప్రధాన కార్యదర్శిగా మెలాపుర సురేందర్ రెడ్డి,
సహాయ కార్యదర్శులుగా కోరేం శ్రీలత, సాదం యాదగిరి రెడ్డి, మోత్కూరు నవీన్, కె ఇందిర,ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బాగోతపు సతీష్, గంట క్రాంతి కిరణ్ రెడ్డి, తెల్లం మంగతాయారు, ప్రచార కార్యదర్శులు గా ముద్దు శెట్టి నరసింహారావు, మోత్కూరు బాబూరావు తో, పాటు మరో 30 మంది నీ కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..