Type Here to Get Search Results !

పొంగులేటి క్యాంప్ ఆఫీస్ లో వైయస్సార్ జయంతి వేడుకలు

పాలేరు,
జులై 8 2024; Y7News Telugu 
 దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 75 వ జయంతి వేడుకలను  తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార మాత్యులు  పొంగులేటి శ్రీనివాస రెడ్డి  పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం (కూసుమంచి) లోఘనంగానిర్వహించారు,
ఈకార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు  
రామసహాయం రఘురామ్ రెడ్డి  ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవి రెడ్డి పాల్గొని దివంగత మాజీ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించారు,